రామారావుపై కేసుల తొలగింపుపై చర్చించాలి | ys jagan mohan reddy appeals to speaker over tv ramarao cases discussion | Sakshi
Sakshi News home page

రామారావుపై కేసుల తొలగింపుపై చర్చించాలి

Sep 3 2014 10:24 AM | Updated on Aug 18 2018 5:15 PM

రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుతో పాటు, టిడిపి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసుల తొలగింపుపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.

హైదరాబాద్ :  రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుతో పాటు, టిడిపి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసుల తొలగింపుపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం  స్పీకర్‌ కోడెల శివప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల ప్రారంభంలో ఈ అంశాలను ప్రతిపక్ష నేత ప్రస్తావించడంతో.. స్పీకర్ అభ్యంతరం చెప్పారు. వాయిదా తీర్మానం అంశానికి తగిన సమయంలో సమాధానం ఇస్తారని సూచించారు. మరో అంశాన్ని అప్పటికప్పుడు ప్రస్తావించడం సరికాదని తేల్చి చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement