వేధింపులతో వివాహిత ఆత్మహత్య | woman suicide in guntur district over harassment | Sakshi
Sakshi News home page

వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Feb 21 2016 11:34 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తెనాలి మండలం పినపాడుకు చెందిన షేక్ నజీనా(32) శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తెనాలి: గుంటూరు జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తెనాలి మండలం పినపాడుకు చెందిన షేక్ నజీనా(32) శనివారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆదివారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచిచూడడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అత్తింటి వారి వేధింపుల వల్లే నజీనా మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement