వైఎస్‌ జగన్‌ను కలిసిన వెన్నపూస గోపాల్‌రెడ్డి | vennapusa gopalreddy met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన ‘వెన్నపూస’

Mar 24 2017 2:15 PM | Updated on Aug 29 2018 6:26 PM

వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ను శుక్రవారం వెన్నపూస గోపాల్‌రెడ్డి కలిశారు.

అమరావతి: పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి శుక్రవారం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ఆయనకు స్వీట్‌ తినిపించి అభినందనలు తెలిపారు. కాగా పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో గోపాల్‌ రెడ్డి ... టీడీపీ అభ్యర్థిపై 14,367 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement