వట్టి వసంత్‌కుమార్‌కు సతీవియోగం

vatti vasantkumar wife passed away

సాక్షి, తాడేపల్లిగూడెం:  మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ భార్య ఉమాదేవి కన్నుమూశారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందారు. శనివారం స్వగ్రామం భీమడోలు మండలం ఎంఎం పురంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top