భూగర్భ గనుల శాఖ ఏడీ సెస్పెన్షన్ | Underground mines department AD Suspension | Sakshi
Sakshi News home page

భూగర్భ గనుల శాఖ ఏడీ సెస్పెన్షన్

Nov 2 2013 12:37 AM | Updated on Aug 17 2018 12:56 PM

భూగర్భ గనుల శాఖకు చెందిన సహాయ సంచాలకులు(ఏడీ) ఎం. సుబ్రమణ్యం సస్పెండ్ అయ్యారు.

సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనుల శాఖకు చెందిన సహాయ సంచాలకులు(ఏడీ) ఎం. సుబ్రమణ్యం సస్పెండ్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై సుబ్రమణ్యంను ఏసీబీ అధికారులు అక్టోబర్ 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లినప్పటి నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ అనుమతి లేనిదే విశాఖపట్నం విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement