టీటీడీ ఆన్‌లైన్‌ విధానంలో మార్పులు | TTD Implements Caution Deposit Policy In Online Rooms Booking | Sakshi
Sakshi News home page

గదుల బుకింగ్‌లో కాషన్‌ డిపాజిట్‌ విధానం

Jan 15 2020 11:37 AM | Updated on Jan 15 2020 11:46 AM

TTD Implements Caution Deposit Policy In Online Rooms Booking  - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలలో గదుల బుకింగ్‌ విధానంతో మార్పులు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవాస్థానం (టీటీడీ) వారు తెలిపారు. అద్దెగదులను ముందస్తుగా బుక్‌ చేసుకునే భక్తులు కాషన్‌ డిపాజిట్‌ చెల్లించే విధానాన్ని అమలులోకి తెసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఎంత మొత్తంలో గదులు బుక్‌ చేసుకుంటే అదనంగా అంతే మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు గదిని ఖాలీ చేసే సమయంలో డిపాజిట్‌ నుతిరిగి ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెలఖరు నాటికి ఆఫ్‌ లైన్‌ బుకింగ్‌ విధానంలోనూ అమలు చేయనున్నట్లు టీటీడీ వెల్లడించారు. కాగా ప్రస్తుత ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే భక్తులకు కూడా ఇది వర్తిసున్నట్లు టీటీడీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement