ఈనాటి ముఖ్యాంశాలు

Today news Round Up 1st Feb Union Budget 2020 Sitharaman Announces Major Income Tax Relief - Sakshi

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను  ప్రవేశపెట్టిన  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తనదైన శైలిలో ప్రసంగించారు.  మధ్యమధ్యలో  తమిళ కవితలు, దానికి అర్థాలు చెబుతూ ఆసక్తికరంగా బడ్జెట్‌ను వినిపించారు. ఇదిలా ఉండగా 2020-21 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం ,విద్య,ఆరోగ్యం, గ్రామీణ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌ తమకు నిరాశ కలిగించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. శనివారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top