గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడులో ఆదివారం పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నర్సరావుపేట రూరల్: గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం దొండపాడులో ఆదివారం పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వర్షంలోనే వారు పొలంపని చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుకుపడింది. క్షతగాత్రులు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.