మిని వాహనం - లారీ ఢీకొని ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

మిని వాహనం - లారీ ఢీకొని ముగ్గురి మృతి

Published Tue, Nov 5 2013 8:14 AM

Three persons died in accident at Peddipalem Highway

విశాఖపట్నం: ఆనందపురం మండలం పెద్దిపాలెం హైవే పై జరిగిన  రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.మిని వాహనం, లారీ ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.  


మృతులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఎస్‌ఎంపురం, బంటుమిల్లి, షేర్ మహ్మద్ పురం  గ్రామాలకు  చెందినవారుగా గుర్తించారు. మృతులలో ఇద్దరి పేర్లు దాసరి రాజు, సంతోష్‌కుమార్ అని తెలుస్తోంది.

Advertisement
Advertisement