ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ | three arrested in red sand case | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Apr 17 2015 5:55 PM | Updated on Sep 3 2017 12:25 AM

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు పోలీసులు ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.

రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు పోలీసులు ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.80 లక్షల విలువజేసే 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాటా మ్యాజిక్ వాహనంలో ఎర్రచందనం దుంగలను బెంగళూరుకు తరలిస్తున్నట్టు విచారణలో వెల్లడైంది. నిందితులు నర్మదాకుమారి, ఆమె భర్త నాగేంద్రప్రసాద్, మంగలి ప్రసాద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement