ఆలయంలో చోరీ | theft in the temple | Sakshi
Sakshi News home page

ఆలయంలో చోరీ

Jul 3 2015 7:49 AM | Updated on Sep 3 2017 4:49 AM

అమ్మవారి ఆలయంలో ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు శఠగోపం, కిరీటం, హుండీ ఎత్తుకెళ్లారు.

అనంతపురం: అమ్మవారి ఆలయంలో ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు శఠగోపం, కిరీటం, హుండీ ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కదిరిలోని మరకతమహాలక్ష్మి ఆలయంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇది గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement