వ్యక్తిపై ఎలుగుబంటి దాడి | The man attacked by bear | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

Oct 21 2015 8:13 AM | Updated on Sep 2 2018 4:48 PM

వ్యవసాయ పొలంలో పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగు బంటి దాడి చేసింది.

వ్యవసాయ పొలంలో పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉంకుటూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఉంకుటూరు గ్రామంలోని సింహాచలం అనే రైతు తెల్లవారు జామున తన పొలానికి వెళ్లాడు... దారిలో ఒక ఎలుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది గమనించిన సమీప పోలాల్లోని వ్యక్తులు ఎలుగు బంటిని తరిమి.. తీవ్రంగా గాయపడ్డ సింహాచంలాన్ని అసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement