రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య | Teenager commits suicide | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య

Mar 12 2016 5:08 PM | Updated on Apr 7 2019 4:36 PM

పాతపట్నం మండలం సీతారాంపల్లి వద్ద రైలు కింద పడి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాతపట్నం ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉండే నడగాని స్వాతి(14) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

పాతపట్నం (శ్రీకాకుళం) : పాతపట్నం మండలం సీతారాంపల్లి వద్ద రైలు కింద పడి ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాతపట్నం ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉండే నడగాని స్వాతి(14) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ వైపు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కారణంగా రైలును పావుగంటపాటు అక్కడే నిలిపివేశారు. స్వాతి మృతదేహాన్ని పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతురాలిది లక్ష్మీనర్సుపేట మండలం ఎంబ్రం పంచాయతీ బద్దవలస గ్రామమని సమాచారం. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement