పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రులు హెచ్ పీ చౌదరి, జయంత్ సిన్హాలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టీడీపీ నేతలు గత ఆదివారం సమావేశమయ్యారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్ననేతలందరూ రాజ్యసభకు వెంకయ్య, నిర్మలాసీతారామన్ లకు సపోర్ట్ చేయకూడదన్న ధృఢ నిశ్చయాన్ని బాబు వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన మాట మేరకు నిధులు సమాకూరలేదని అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వమని తెగేసి చెప్పారు. రెవెన్యూ లోటును భర్తీ చేయలేదు. కొత్త రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు అరకొరగానే ఉన్నాయి. రాష్ట్రానికి ఇంకా చేస్తానన్న పనులు అసలు పట్టాలే ఎక్కలేదని బాబుతో చర్చించినట్లు పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి ఒక్కరికి కూడా ఎగువసభకు అవకాశం ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు చెందిన ఇద్దరిని సభకు పంపడం టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీకు రాజ్యసభకు అవకాశం ఇవ్వకపోతే బీజేపీ నామినేట్ చేసిన అభ్యర్థులకు మద్దతు ఉపసంహరించుకోవాలనే యోచనలో సీనియర్ లీడర్లు ఉన్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి మాధవ్ డేవ్, చరణ్ మిత్రా, విజయలక్ష్మీ పదవీ కాలం సాథోల మే నెలలో పూర్తికానుండటంతో వీటిలో ఒక స్థానానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని రాజ్యసభకు నామినేట్ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.
రాజస్థాన్, చత్తీస్ ఘర్ ల నుంచి ఇద్దరు సభ్యుల పదవీకాలం పూర్తికానుండటంతో ఒక స్థానాన్ని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ను నామినేట్ చేయాలని బీజేపీ వేచిచూస్తోంది. ఏపీ నుంచి కూడా ఇద్దరు మంత్రులను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇది కేంద్ర మంత్రుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.
రాజ్యసభ నామినేషన్లకు మద్దతు ఇవ్వొద్దు!: టీడీపీ
Published Tue, May 10 2016 11:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement