బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ చిచ్చు | tdp and bjp leaders fight in flexi issue | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీ చిచ్చు

Jun 20 2015 8:00 PM | Updated on Oct 16 2018 6:15 PM

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ, టీడీపీ వర్గాల మధ్య చిచ్చురేగింది.

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ, టీడీపీ వర్గాల మధ్య చిచ్చురేగింది. బీజేపీ నేత కోల ఆనంద్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పట్టణం అంతటా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది ఆనంద్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు, టీడీపీ వర్గీయులతో వాగ్వాదానికి దిగడంతో ఇరువర్గాల మధ్య గొడవ తలెత్తింది.

Advertisement
 
Advertisement
Advertisement