ఇండిక్యాష్ ఏటీఎమ్ ధ్వంసం.. | Sakshi
Sakshi News home page

ఇండిక్యాష్ ఏటీఎమ్ ధ్వంసం..

Published Fri, Aug 28 2015 9:02 AM

ఇండిక్యాష్ ఏటీఎమ్ ధ్వంసం..

తెనాలి:  గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు టాటా సంస్థకు చెందిన ఇండిక్యాష్ ఏటీఎమ్‌ను ధ్వంసం చేశారు.

గ్రామంలో ఉన్న టాటా క్యాష్ ఏటీఎమ్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఏటీఎమ్ నుంచి క్యాష్ దొంగలించారా? లేదా అన్న విషయాన్ని ఏటీఎమ్ అధికారులు తెలపాల్సి ఉంది.

Advertisement
Advertisement