తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ డెంగీ విజృంభిస్తోంది. ఇవాళ డెంగీతో ఓ విద్యార్థిని ప్రాణాలొదిలింది.
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ డెంగీ విజృంభిస్తోంది. ఇవాళ డెంగీతో ఓ విద్యార్థిని ప్రాణాలొదిలింది. వైఎస్సార్ జిల్లా కేంద్రం రాజారెడ్డి వీధిలో సుభాత్రవి(16) కొన్ని రోజులగా డెంగీ చికిత్స పొందుతోంది. ఇవాళ తిరుపతి రుయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.