పాము కాటుతో మహిళ మృతి | Snake kills Woman | Sakshi
Sakshi News home page

పాము కాటుతో మహిళ మృతి

Aug 22 2015 5:34 PM | Updated on Aug 20 2018 7:28 PM

పాము కాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది.

వినుకొండ (గుంటూరు) : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు నిమిత్తం ఎన్. సూరమ్మ(38) పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement