15 పూరిళ్లు దగ్థం, రూ.10 లక్షల ఆస్తినష్టం | Rs 10 lakhs of properties and thacted houses mishap | Sakshi
Sakshi News home page

15 పూరిళ్లు దగ్థం, రూ.10 లక్షల ఆస్తినష్టం

May 25 2015 10:50 PM | Updated on Sep 5 2018 9:45 PM

విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం గదపువలసలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది.

విజయనగరం: విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం గదపువలసలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 15 పూరిళ్లు దగ్థమైయ్యాయి. అంతేకాక 10 లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement