'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ' | Raghuveera Reddy takes on Andhra Pradesh CM Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ'

Oct 2 2014 12:54 PM | Updated on Aug 18 2018 9:03 PM

'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ' - Sakshi

'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ'

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

తిరుపతి: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతిలో చేపట్టిన సత్యాగ్రహం కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జన్మభూమి సాక్షిగా టీడీపీ పాలన బట్టబయలవుతుందని అన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలపై నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement