ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు:వెంకయ్య నాయుడు | Sakshi
Sakshi News home page

ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు:వెంకయ్య నాయుడు

Published Wed, Oct 22 2014 10:53 AM

వెంకయ్య నాయుడు - Sakshi

విశాఖపట్నం: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈరోజు తుపాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. షీలానగర్లో బాధితులను పరామర్శించారు. బాధితులు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయినవారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
**

Advertisement

తప్పక చదవండి

Advertisement