సమస్యలున్నాయి.. డేటా ఇవ్వలేం | Sakshi
Sakshi News home page

సమస్యలున్నాయి.. డేటా ఇవ్వలేం

Published Mon, Jun 22 2015 9:44 PM

problems or there we cant give call deta

విజయవాడ: ఓటుకు నోటు కేసుకు సంబంధించి మత్తయ్య ఫోన్ కాల్ డేటా వివరాలను ఏపీ సీఐడీ టెలికాం కంపెనీలను కోరింది. అయితే తమకు న్యాయపరమైన చిక్కులు ఉన్నందున వివరాలు ఇవ్వలేమంటూ టెలికం కంపెనీలు తేల్చేశాయి. అందుకు ఒప్పుకున్న ఏపీ సీఐడీ ఇవ్వకుంటే సరేగానీ.. సమాచారం మాత్రం భద్రపరచాలని కంపెనీలను కోరింది.
 

Advertisement
Advertisement