విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం: గర్బిణి మృతి | Pregnant woman dies in Government Hospital | Sakshi
Sakshi News home page

విజయవాడలో వైద్యుల నిర్లక్ష్యం: గర్బిణి మృతి

Jul 23 2014 2:06 PM | Updated on Apr 3 2019 8:07 PM

కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది.

విజయవాడ: కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చిన గర్బిణి సకాలంలో వైద్యం అందక పోవడంతో మృతి చెందింది. ఆ ఘటన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం చోటు చేసుకుంది. దాంతో మృతురాలి బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్బిణి మరణించిందని మృతురాలి బంధువులు ఆరోపించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement