575 కేజీల గంజాయి పట్టివేత | police seized ganjai | Sakshi
Sakshi News home page

575 కేజీల గంజాయి పట్టివేత

May 26 2015 7:30 AM | Updated on Aug 21 2018 5:46 PM

కారులో తరలిస్తున్న 575 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

విశాఖపట్టణం(రోలుగుంట): కారులో తరలిస్తున్న 575 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రోలుగుంట మండలం కోసర్లపుడి వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి తరలింపు విషయం బయటపడింది. దీంతో సదరు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కారును సీజ్‌చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.15లక్షల విలువ చేస్తుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement