ఎల్బీనగర్లో సితారా హోటల్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా పేకాడుతున్న 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : ఎల్బీనగర్లో సితారా హోటల్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా పేకాడుతున్న 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, లక్షా 50వేలు నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.