విజయనగరం పట్టణంలోని చిక్కాల వీధిలో పేకాట అడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు.
విజయనగరం పట్టణంలోని చిక్కాల వీధిలో పేకాట అడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 29,970, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.