పల్నాడులో వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకుడి దారుణ హత్య | YSRCP Party Leader Murdered In Palnadu District Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పల్నాడులో వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకుడి దారుణ హత్య

Aug 7 2026 5:58 AM | Updated on Aug 7 2026 5:58 AM

YSRCP Party Leader Murdered In Palnadu District Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement