‘చంద్రబాబు అలా చెప్పడం​ సిగ్గుచేటు’

‘చంద్రబాబు అలా చెప్పడం​ సిగ్గుచేటు’ - Sakshi


తిరుపతి: రాయలసీమలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని వైఎస్సార్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరువు పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరువును జయించామని చంద్రబాబు చెప్పడం​ సిగ్గుచేటని మండిపడ్డారు. నారా లోకేశ్‌ మంత్రి అయినా చిత్తూరు జిల్లాకు జరిగిందేమీ లేదని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top