కనిగిరిలో రేషన్ బియ్యం పట్టివేత | pds rice seized in prakasam district | Sakshi
Sakshi News home page

కనిగిరిలో రేషన్ బియ్యం పట్టివేత

Jun 14 2016 12:31 PM | Updated on Sep 4 2017 2:28 AM

ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. అలాగే మినీ లారీని సీజ్ చేసి... డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement