ప.గో జిల్లా జల్పవారిగూడెంలో దారణం | Pago district jalpavarigudem daranam | Sakshi
Sakshi News home page

ప.గో జిల్లా జల్పవారిగూడెంలో దారణం

Dec 27 2014 9:12 PM | Updated on Sep 2 2017 6:50 PM

కామవరపు కోట మండలం జల్పవారిగూడెంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

ప.గో.జిల్లా:  కామవరపు కోట మండలం జల్పవారిగూడెంలో ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భర్త వేధింపులు ఇందుకు కారణం.వీరి పరిస్థితి విషమంగా ఉండంతో జంగారెడ్డిగూడెం ఆసుప్రతికి తరలించారు.కోంతకాలంగా  గోవడలు పడుతున్నాట్టు స్ధానికులు చెపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement