దంపతులను ఢీకొట్టిన కారు: భార్య మృతి | One dead and one injured in road accident | Sakshi
Sakshi News home page

దంపతులను ఢీకొట్టిన కారు: భార్య మృతి

Oct 30 2015 7:29 PM | Updated on Aug 30 2018 3:56 PM

దత్తిరాజేరు మండలం చౌడంతివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది.

దత్తిరాజేరు (విజయనగరం) : దత్తిరాజేరు మండలం చౌడంతివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం బైక్‌పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య గొల్లు రమణమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందగా..భర్తకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement