కారు ఢీకొని వృద్ధురాలు మృతి | Older woman dies in road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వృద్ధురాలు మృతి

Aug 21 2015 5:34 PM | Updated on Aug 30 2018 3:56 PM

రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

చోడవరం (విశాఖ జిల్లా) : రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన విశాఖజిల్లా చోడవరం పీహెచ్‌సీ ఎదురుగా శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని దుడ్డుపాలెం గ్రామానికి చెందిన పరదేసమ్మ(54) అనే వృద్ధురాలు మార్కెట్‌కు వెళ్లి వస్తున్న సమయంలో.. చోడవరం నుంచి గవరవరం వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement