నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్‌ | Nellore TDP Leaders Joined Into YSR Congress Party | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లా టీడీపీకి షాక్‌

Oct 22 2018 1:22 PM | Updated on Oct 22 2018 1:35 PM

Nellore TDP Leaders Joined Into YSR Congress Party - Sakshi

సాక్షి, నెల్లూరు : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీడీపీ నెల్లూరు జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు నేతలు రఘురామి రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇతర పార్టీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌, మాజీ ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఇలా పార్టీ వీడటంతో నెల్లూరు జిల్లా టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.  



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement