ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని | Minister Perni Nani Clears Traffic At Prakasam Barrage | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ క్లియర్‌ చేసిన మంత్రి పేర్నినాని

Aug 17 2019 6:07 PM | Updated on Sep 3 2019 8:50 PM

Minister Perni Nani Clears Traffic At Prakasam Barrage - Sakshi

భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వటంతో ఆయన రోడ్డుపైకి దిగారు. పెద్దసంఖ్యలో పేరుకుపోయిన..

సాక్షి, విజయవాడ : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను దగ్గరుండి క్లియర్‌ చేశారు. శనివారం ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయిన వాహనాలను దగ్గరుండి క్లియర్‌ చేశారు. అంతకు క్రితం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్నినాని వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement