బెజవాడ వద్ద రాజధాని వద్దనలేదు | Minister Narayana Chit chat at Assembly lobby | Sakshi
Sakshi News home page

బెజవాడ వద్ద రాజధాని వద్దనలేదు

Aug 28 2014 10:47 AM | Updated on Aug 18 2018 5:48 PM

శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ వద్ద రాజధాని వద్దనలేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.

హైదరాబాద్ : శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ వద్ద రాజధాని వద్దనలేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడకు ఉత్తరం వూపు రాజధాని పెట్టుకోమని సూచించిందని ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో మీడియా చిట్ చాట్లో వ్యాఖ్యానించారు.

వ్యవసాయ భూములను వినియోగించవద్దని కమిటీ చెప్పిందని, పూర్తి నివేదికను కమిటీ ఈరోజు కేంద్రానికి అందచేస్తుందన్నారు. నివేదికలన్ని ఇచ్చాక తాము నిర్ణయం తీసుకుంటామని నారాయణ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement