విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌ | Minister Anil Kumar Gives Awards To Students In Nellore | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌

Jul 21 2019 5:31 PM | Updated on Jul 21 2019 5:35 PM

Minister Anil Kumar Gives Awards To Students In Nellore - Sakshi

నెల్లూరు : పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన పద్మశాలి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన మంత్రి వారికి పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో వారు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నగరంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు ముక్కాల ద్వారకనాథ్‌, వైవీ రామిరెడ్డి, సంక్రాంతి కల్యాణ్‌, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, పద్మశాలి నాయకులు అశ్వత్థామ, బాలజీ, దోనుపర్తి గిరిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement