టీడీపీ ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసింది | Minister Adimulapu Suresh Slams TDP Over IIITs | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసింది

Aug 5 2019 3:58 PM | Updated on Aug 5 2019 4:01 PM

Minister Adimulapu Suresh Slams TDP Over IIITs - Sakshi

సాక్షి, కృష్ణా : గత తెలుగు దేశం ప్రభుత్వం రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలను నిర్వీర్యం చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 158 కోట్ల ట్రిపుల్ ఐటీ నిధులను చంద్రబాబు ప్రభుత్వం "పసుపు-కుంకుమ" పథకం కోసం ఖర్చుచేసిందని తెలిపారు. నిధులు తిరిగి వెనక్కి వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి  పూర్తి స్థాయిలో మరింత ఆధునీకరిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement