May 05, 2022, 03:40 IST
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలుగా చూపి పచ్చ పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే...
March 19, 2022, 02:42 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్...
March 15, 2022, 06:05 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులను మించి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని 11వ వేతన సవరణ...
January 07, 2022, 08:25 IST
తెనాలి: రాజధాని ఏరియాలో దళితులకు ఇళ్ల స్థలాలనిస్తే, సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టును ఆశ్రయించి అడ్డుకున్న టీడీపీ, అధికారంలో ఉండగా దివంగత సైనికుడికి...
December 12, 2021, 02:32 IST
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారులు రెండో రోజూ దర్యాప్తు కొనసాగించారు...
November 24, 2021, 12:35 IST
వెంటనే కబ్జాలను తొలగించి చెరువులు, కాలువలు, కుంటలను పునరుద్ధరించకుంటే తిరుపతికి ముప్పు తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ గత ప్రభుత్వం సదరు నివేదికను...
October 26, 2021, 11:52 IST
తన వాడు కాకుండా.. పరాయివాడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉంటే ఈనాడుకి కడుపుమంట. నిజమైన కడుపులో మంటకు చికిత్స చెయ్యొచ్చు. కానీ..
October 05, 2021, 03:20 IST
పొందూరు: తమకు ఓటేయలేదన్న కక్షతో టీడీపీ ప్రభుత్వం పింఛన్లు నిలిపివేసినవారికి ప్రభుత్వం న్యాయం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వారికి గత ప్రభుత్వం పింఛన్...
September 22, 2021, 15:33 IST
టీడీపీ ప్రభుత్వ హయాంలో CMRF నిధుల గోల్మాల్
September 15, 2021, 02:07 IST
సాక్షి, అమరావతి: ఫైబర్ నెట్ టెండర్ల కుంభకోణంపై విచారణలో సీఐడీ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి...
September 14, 2021, 03:15 IST
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుడు, ఇ–గవర్నెన్స్ అథారిటీ గవర్నెన్స్ కమిటీలో సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్ నన్ను తీవ్రంగా...
September 10, 2021, 05:17 IST
సాక్షి, అమరావతి: ఫైబర్నెట్ కార్పొరేషన్ల టెండర్లలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతం బట్టబయలైంది. నాటి సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేశ్కు అత్యంత...
September 08, 2021, 04:11 IST
సాక్షి, అమరావతి: ట్రూ–అప్ సర్దుబాటు కోసం 2014 నుండి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని...
September 06, 2021, 07:36 IST
ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం పంచాయతీలోని వంతాడ గ్రామంలో ఈ భూములు కలిసిపోయి ఉంటాయి. మైనింగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగిన ఈ దోపిడీపై సాక్షి...
September 06, 2021, 02:22 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ అన్ ఎయిడెడ్, నాన్ మైనార్టీ ఇంజనీరింగ్, తదితర ప్రొఫెషనల్ కాలేజీల్లోని ‘బీ’ కేటగిరీ (యాజమాన్య) కోటా...
August 31, 2021, 02:01 IST
సాక్షి, అమరావతి: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలోకి ఒక కాంట్రాక్టు ఉద్యోగిని తీసుకోవాలంటే ఎన్నో నిబంధనలుంటాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్, మార్కులు...
August 30, 2021, 08:13 IST
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవినీతి బాగోతాలలో ఇదో మకిలి వ్యవహారం. వైద్య ఆరోగ్య శాఖను గబ్బు పట్టించిన ఈ తతంగాన్ని చూద్దాం పదండి..
August 06, 2021, 04:03 IST
రోడ్డుపై పరుగులు తీసే వాహనాలకు బీమా తప్పనిసరి. బీమా ఉంటే అదో ధీమా. ఊహించని ప్రమాదం జరిగి ఎవరైనా మరణించినా, గాయపడినా బాధిత కుటుంబానికి బీమా ఆర్థిక...
August 05, 2021, 04:16 IST
సాక్షి, అమరావతి: అధీకృత డీలర్ వద్ద ఓ ల్యాబ్ కిట్ ధర రూ.3 వేలు. ఆ కిట్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించిన ధర రూ.16వేలు. టీడీపీ హయాంలో ఈఎస్ఐ...
July 13, 2021, 10:09 IST
అరచేతిలో ప్రపంచం అంటూ అందంగా అబద్ధాలు ఆడిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నిలువునా మోసం చేశారు. సీఎంగా ఉన్న సమయంలో ప్రతిష్టాత్మక...
May 25, 2021, 03:54 IST
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో కేవలం కొన్ని కంపెనీలకే ప్రాధాన్యతనివ్వడం డిస్కమ్ (విద్యుత్ పంపిణీ...