ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న నరసింహన్ | kcr, chandrababu naidu to meet governor narasimhan | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న నరసింహన్

Jun 23 2015 10:04 AM | Updated on Aug 21 2018 11:41 AM

ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న నరసింహన్ - Sakshi

ఇరు రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న నరసింహన్

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఓటుకు కోట్లు వ్యవహారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో రాజ్భవన్లో గవర్నర్తో భేటీ కానున్నారు.  తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...గవర్నర్తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. 'ఓటుకు కోట్లు' కేసు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement