సోషల్‌ మీడియా అవార్డుల జోష్‌ | Josh of Social Media Awards | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా అవార్డుల జోష్‌

Nov 20 2017 1:31 AM | Updated on Aug 11 2019 12:52 PM

Josh of Social Media Awards - Sakshi - Sakshi

పర్యాటక మంత్రి అఖిల ప్రియ నుంచి అవార్డు అందుకుంటున్న దీపికా పదుకునే

సాక్షి, విజయవాడ: సోషల్‌ మీడియా అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం విజయవాడలో సందడిగా సాగింది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సౌత్‌ ఇండియా సోషల్‌ మీడియా బెస్ట్‌ హీరోగా దగ్గుబాటి రానాకు, సోషల్‌ మీడియా బెస్ట్‌ హీరోయిన్‌గా దీపికా పదుకునేకు పురస్కారాలు లభించాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఈ అవార్డులను అందజేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇలాంటి అవార్డుల ప్రదానోత్సవం జరగడం ఇదే తొలిసారి అని ఆమె అన్నారు.దగ్గుబాటి రానా మాట్లాడుతూ తనకు అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement