అర్ధరాత్రి పీడీయస్‌ బియ్యం అక్రమ రవాణా | Illegal Transportation Ration Rice In West Godavari | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి పీడీయస్‌ బియ్యం అక్రమ రవాణా

Aug 14 2019 11:20 AM | Updated on Aug 16 2019 1:25 PM

Illegal Transportation Ration Rice In West Godavari - Sakshi

సాక్షి, నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పిడియస్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం ఆవపాడు లిక్కర్‌ ఫ్యాక్టరీకి రేషన్‌ బియ్యం వస్తుందనే పక్కా ముందస్తు సమాచారంతో అర్ధరాత్రి విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పదహారు లారీల్లో రేషన్‌ బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వీటి విలువ సుమారు కోటి రూపాయలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement