ప్లాస్మా ట్రయిల్స్‌ నిర్వహణకు స్విమ్స్‌కు అనుమతి | ICMR Give Permission to SVIMS For Plasma Trails | Sakshi
Sakshi News home page

ప్లాస్మా ట్రయిల్స్‌కు స్విమ్స్‌కు అనుమతి

May 26 2020 4:18 PM | Updated on May 26 2020 4:26 PM

ICMR Give Permission to SVIMS For Plasma Trails - Sakshi

సాక్షి, చిత్తూరు: ప్లాస్మా థెరపీ నిర్వహించడానికి తిరుతిలలోని స్విమ్స్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ ( ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు. కొవిడ్‌-19 పెషేంట్లకు ట్రయల్‌ బేసిస్‌పై ప్లాస్మా థెరపీ నిర్వహిస్తామన్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోరుకున్న వారి ద్వారా ప్లాస్మాను సేకరిస్తారని జవహర్‌ రెడ్డి తెలిపారు. దానిని అర్హులైన కొవిడ్‌ పేషెంట్లకు ఎక్కించి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. (చంద్రబాబుపై హైకోర్టులో పిల్..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement