తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు 28 కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు 28 కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.