తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్నది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వచ్చిన భక్తులు 28 కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top