కోరుకొండ/రాజమండ్రి రూరల్ : రాజమండ్రిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా పక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం జగన్ మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉప నేత, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టిరాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ గిరిజాల వెంకట స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కుడుపూడి చిట్టబ్బాయి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, అల్లూరి కృష్ణంరాజు, పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్, కాకినాడ పార్లమెంటరీ నాయకుడు చలమలశెట్టి సునీల్ తదితరులు స్వాగతం పలికారు. అలాగే నియోజకవర్గ కన్వీనర్లు ఆకుల వీర్రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొండేటి చిట్టిబాబు, గుత్తుల సాయి, తోట సుబ్బారావునాయుడు, నగర, మున్సిపాలిటీల ప్రతిపక్ష నాయకులు మేడపాటి షర్మిలారెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస్, కాశి మునికుమారి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జక్కంపూడి రాజా, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, మింది నాగేంద్ర, కొల్లి నిర్మలకుమారి, ఇసుకపల్లి శ్రీని వాస్, మంచాల బాబ్జీ, వివిధ విభాగాల జిల్లా కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్ (బాబు), పెట్టా శ్రీనివాస్, మండపాక అప్పన్నదొర, రాష్ట్ర సేవాధళ్ ప్రధాన కార్యదర్శి సుంకరచిన్ని, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు పోలు కిరణ్ మోహన్రెడ్డి, గిరజాల బాబు, గుత్తుల బాబి, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి మిండగుదిటి ఆనంద న్యూటన్, పార్టీ నాయకులు విప్పర్తి వేణుగోపాలరావు, అడపా హరి, రావిపాటి రామచంద్రరావు, శెట్టిబత్తుల రాజబాబు, తాడి విజయభాస్కరరెడ్డి, అత్తిలి సీతారామస్వామి, సత్యనారాయణచౌదరి, వాసిరెడ్డి జమీల్, ఆదిరెడ్డి వాసు, యాదల సతీష్ చంద్ర స్టాలిన్తో పాటు పార్టీ అనుబంధ కమిటీల నాయకులు, మండల పార్టీల కన్వీనర్లు కూడా ఘన స్వాగతం పలికారు.
జగన్కు ఘన స్వాగతం
Published Mon, May 4 2015 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘నల్లసూరీడు’పై నజర్
ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement