ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విభజన అంశంపై గంటా చర్చించారు.