పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం | gamblers arrested in east godavari district | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్లు అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం

Jul 5 2016 1:26 PM | Updated on Aug 20 2018 4:44 PM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం బొల్లకడియంలో14 మంది పేకాటరాయుళ్లను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం బొల్లకడియంలో14 మంది పేకాటరాయుళ్లను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.5 లక్షల నగదు, 13 సెల్ ఫోన్లతోపాటు 5 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ... దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement