మహబూబ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం | Fire accident in Mahaboobnagar district | Sakshi
Sakshi News home page

మహబూబ్నగర్లో భారీ అగ్ని ప్రమాదం

Feb 4 2014 6:30 PM | Updated on Sep 5 2018 9:45 PM

మహబూగ్నగర్ జిల్లాలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

మహబూబ్‌నగర్‌: మహబూగ్నగర్ జిల్లాలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూరాల 220 కేవీ సబ్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. మంటలు అంతకంతకూ వ్యాపిస్తూ భారీగా ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యల్లో పాల్గొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా భారీ నష్టం వాటిల్లింది. కోట్ల రూపాయిల్లో ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement