రైలులో సెల్ ఫోన్ కలకలం | fears due to cell phone in padmavathi express | Sakshi
Sakshi News home page

రైలులో సెల్ ఫోన్ కలకలం

May 11 2015 11:34 PM | Updated on Sep 3 2017 1:51 AM

పద్మావతి ఎక్స్ప్రెస్లో సెల్ ఫోన్ కలకలం రేగింది.

ప్రకాశం: పద్మావతి ఎక్స్ప్రెస్లో సెల్ ఫోన్ కలకలం రేగింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఈ రైలులోని ఎస్ 3 బోగి టాయిలెట్లో సెల్ ఫోన్ ఉందంటూ ఓ వ్యక్తి కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఒంగోలు స్టేషన్లో రైలును ఆపేసి తనిఖీలు నిర్వహించారు. అనంతరం అందులో ఏమి లేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement