పిడగుపాటుకి తండ్రికొడుకుల మృతి | father and son dies in thunderstorm | Sakshi
Sakshi News home page

పిడగుపాటుకి తండ్రికొడుకుల మృతి

Sep 6 2015 6:08 PM | Updated on Aug 16 2018 4:21 PM

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకు తండ్రికొడుకులు దుర్మరణం చెందారు.

వెంకటాచలం: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గుడుపర్తిలో పిడుగుపాటుకు తండ్రికొడుకులు దుర్మరణం చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చి ఇక్కడ మత్స్య కారులుగా జీవనం సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement