విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Dec 13 2015 5:58 PM | Updated on Oct 20 2018 6:19 PM

మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు పొలానికి నీళ్లు పెట్టడం కోసం మోటర్ ఆన్ చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు కరెంటు షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement